ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం పర్యాటక నగరంగా టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాలమైన బీచ్ రోడ్డు వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శకుల్లో నూతనుత్తేజాన్ని నింపుతాయి. కుటుంబంతో కలిసి
గవర్నమెంటు ఉద్యోగులుగా పనిచేస్తూ ఒకటో తేదీ జీతంతీసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కుమిలిపోతున్నారు. న్యాయం సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో అలల ఉద్ధృతికి.. ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీమ్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పుష్కరిణికి భక్తులు పోటెత్తారు. కొండ దిగువ పుష్కరిణిలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న కార్తీకమాసం చివరి రోజు
నెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ లో అమరావతికోసం పాదయాత్ర సాగింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తలపెట్టిన పాదయాత్ర 34వ రోజు సైదాపురం నుండి మొదలైంది.
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా
విలక్షణ రాజకీయనాయకులు, ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఆర్థికమంత్రి గా, తమిళనాడు కు గవర్నర్ గా సేవలు అందించిన కొణిజేటి రోశయ్య అస్తమించారు. ఆయన
గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రదర్శన చేశారని రెవెన్యూ అధికారులు తాడేపల్లిమండలం ఉండవల్లిలో శ్రీరామకృష్ణ సినిమా థియేటర్ ను సీజ్ చేశారు. ఉండవల్లి సెంటరులోని శ్రీ
పోవలరం ప్రాజెక్టుకు సంబంధించిన ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది.
ఏపీ వరద ప్రభావిత జిల్లాల్లో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. కడప జిల్లా రాజంపేట మండలంలో జగన్ పర్యటన కొనసాగుతోంది. పులపుత్తూరు గ్రామంలో తిరుగుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. సినిమా పరిశ్రమను తన గుప్పెట్లోకి తీసుకుంది. సినిమా థియేటర్లలో
పని ఏదైనా సరే… ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తేనే భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోగలమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. ప్రయత్నిస్తే… ఆశాశం హద్దూకాదు… సముద్రం