చర్చల కోసం సచివాలయానికి మంత్రులు చేరుకున్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో
గవర్నమెంటు ఉద్యోగులుగా పనిచేస్తూ ఒకటో తేదీ జీతంతీసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కుమిలిపోతున్నారు. న్యాయం సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ