గవర్నమెంటు ఉద్యోగులుగా పనిచేస్తూ ఒకటో తేదీ జీతంతీసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కుమిలిపోతున్నారు. న్యాయం సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. అమరావతి రాజధాని కొనసాగింపుపై స్పష్టత వచ్చింది. మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో సాగుతున్న రోజువారి విచారణలో అడ్వొకేట్ జనరల్