* ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం.. *ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు *రాష్ట్ర ఆర్థిక
చర్చల కోసం సచివాలయానికి మంత్రులు చేరుకున్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో