ఏపీ సర్కారుకు రూ.120 కోట్ల భారీ జరిమానా ..navyamediaDecember 2, 2021 by navyamediaDecember 2, 20210329 పోవలరం ప్రాజెక్టుకు సంబంధించిన ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది. Read more