ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్. ఆస్ట్రేలియా గతేడాది తన సొంత
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును కొద్దిసేపటిక్రితం
ఇంగ్లండ్తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడటం న్యూజిలాండ్కు ప్రయోజనకరమని… అయితే వారి ఆటను జాగ్రత్తగా పరిశీలిస్తే తమకు ఓపాఠం అవుతుందని పేర్కొన్నాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్
జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టాన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన అఫీషియల్స్
డబ్ల్యూటీసీ ఫైనల్ లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఈ మ్యాచ్లో ఆడటానికి భారత క్రికెట్ జట్టు జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లనుంది.
భారత్-న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ పోరు జరగనుంది. అయితే కరోనా దృష్ట్యా ఈ మెగా మ్యాచ్కు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్న విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్లోని పోర్ట్ సౌథాంప్టన్ క్రికెట్ స్టేడియం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వేదికైంది. ఫైనల్లో న్యూజీలాండ్ జట్టును ఢీ కొట్టనుంది టీమిండియా. వచ్చేనెల 18వ తేదీన
ఛాంపియన్షిప్ ప్రవేశపెట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్ పట్ల ఆసక్తి పెరిగిందన్నాడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, భారత్ జట్లు టెస్టు ఛాంపియన్ఫిప్
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్తో టీమిండియా ఐదు
బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను బెంబేలెత్తిస్తుంటాడు భువనేశ్వర్ కుమార్. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. కానీ