పూనమ్ పాండే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే కరోనా టైమ్లో ఇటీవల పలువురికి నిత్యావసరాలు అందజేసి తన పెద్ద మనసు
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరిగే సౌతాంప్టన్లో వర్షం భారీగా కురుస్తుండటంతో తొలి రోజు ఆట రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఎంతగానో ఎదురు చూసిన
డబ్ల్యూటీసీ ఫైనల్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, జట్టుకు ఇదొక మధుర
డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడే భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అందరూ అంచనా వేసినట్టుగానే భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
ఇంగ్లండ్తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడటం న్యూజిలాండ్కు ప్రయోజనకరమని… అయితే వారి ఆటను జాగ్రత్తగా పరిశీలిస్తే తమకు ఓపాఠం అవుతుందని పేర్కొన్నాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్
ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం తన వెబ్సైట్లో ప్రకటించింది. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్షిప్లో సంయుక్త విజేతలు
టీమిండియా, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ లో రసవత్తర పోరులో తలపడటానికి రెడీగా ఉన్నాయి. ప్రపంచకప్కు ఏ మాత్రం తీసిపోని ఈ మెగా మ్యాచ్లో