సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోనని.. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ ముగిసింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్.. ఇవాళ
హైదరాబాద్ బంజారాహిల్స్లో సంచలనం సృష్టించిన పబ్-డ్రగ్స్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..పబ్లో దొరికిన వాళ్లలో మా బంధువులు
*టీకాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటి.. *గ్రూపు తగాదాలు, వర్గపోరుపై చర్చ. * వ్యూహకర్త సునీల్ టీం రిపోర్టుఆధారంగా అధిష్టానం కసరత్తు.. రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్
*సీఎం జగన్ రాష్ర్టానికి శనిగ్రహంలా మారారు.. *మూడు రాజధానులపై మాట్లాడే హక్కు జగన్కు లేదు.. *అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. రాష్ట్రంలో మళ్లీ మూడు
*కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. *అన్ని రాష్ర్టాల తరహాలోనే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేకరణ *కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం.. *పంజాబ్ విధానమే తెలంగాణకు అనుసరిస్తున్నాం..
*ఇలాంటి సీఎం ఉండడం దౌర్భాగ్యం.. *అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని జగన్ చెప్పలేదా? *మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమను సభ నుంచి సస్పెండ్ చేశారు తమ పార్టీ
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని తాము ఎక్కడ చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. 2024
*చంద్రబాబు పాలనలో ఎనీటైమ్ మందు *చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారించారు.. *చంద్రబాబు పాలనకు ప్రజలు ఛీ కొట్టి ఇంట్లో కూర్చోపెట్టారు. *మద్యం సిండికేట్లతో చంద్రబాబు కుమ్మక్కయ్యారు..