telugu navyamedia

PM Modi

ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

navyamedia
ఈ రోజు (సెప్టెంబర్ 17) ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు సోషల్‌

20 రోజులు పాటు మోడీ పుట్టినరోజు వేడుకలు

navyamedia
నేడు (సెప్టెంబర్ 17) ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 20

హ్యాపీ బర్త్ డే.. మోడీజీ : రాహుల్

navyamedia
అధికారంలో వున్నా , ప్రతిపక్షంలో వున్నా నాయకులు పుట్టినరోజు సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆరోగ్యకరమైన సంప్రదాయం . సహజంగా రాజకీయాలు పక్కన పెట్టి ఆత్మీయంగా గ్రీట్

పారాఒలింపిక్స్ అథ్లెట్లకు ప్రధాని మోడీ ఆతిథ్యం

navyamedia
ప్ర‌ధాని మోడీ ఈరోజు ఉద‌యం పారాఒలింపిక్స్ లో పాల్గొని ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌తో స‌మావేశం అయ్యారు. ప‌త‌కాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో క‌లిసి ఫోటోలు

గుజరాత్ ముఖ్యమంత్రి రాజీనామా ..

navyamedia
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఈ మేర‌కు శనివారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. 2016 నుంచి గుజ‌రాత్ సీఎంగా విజ‌య్

ప్రధాని మోడీ, ఏపీ గవర్నర్ కు రఘురామకృష్ణరాజు లేఖ

Vasishta Reddy
ప్రధాని మోడీకి వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు.

బ్రేకింగ్ : CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో విద్యార్ధుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు

ప్రధాని మోదీ, జగన్ లక్షణమైన నాయకులు : కేంద్ర మంత్రి పొగడ్తలు

Vasishta Reddy
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు తెలిపారు. విశాఖలోని 1000 పడకల జంబో కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

అమరావతిని ధ్వంసం చేసే ధైర్యం జగన్ కు ఉందా..!

Vasishta Reddy
సిపిఐ రామకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం‌ వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా

టీఆర్ఎస్ ఎంపీకి ప్ర‌ధాని మోడీ లేఖ‌…

Vasishta Reddy
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి, ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు అందించారు. పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ

ఖాతాదారులకు గుడ్ న్యూస్ : ₹12తోనే ప్రమాద బీమా

Vasishta Reddy
పిఎంఎస్పీవై ప్రీమియం తగ్గింపు గురించి బ్యాంకులు ప్రస్తుతం తమ పొదుపు ఖాతాదారులకు ఎస్ఎంఎస్ పంపుతున్నాయి . పిఎంఎస్పీవై పథకం కోసం నమోదు చేసుకున్న వారికి మాత్రమే బ్యాంక్

ప్రధాని మోడీకి సిఎం జగన్ మరో లేఖ..

Vasishta Reddy
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్