telugu navyamedia

mim

ఎంఐఎం కారణంగానే కేసీఆర్ ఇల్లు మునిగిపోయింది…

Vasishta Reddy
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా చార్మినార్‌ బయల్దేరి

తెరాస, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన భట్టి…

Vasishta Reddy
గ్రేటర్ ఎన్నికల సందర్బంగా పార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. చివరి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.  ఈ సందర్భంగా సీఎల్పీ నేత

పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలి : అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
జీహెచ్ఎంసి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా జరుగుతున్నది.  అన్ని పార్టీలు గెలుపుపై ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్నాయి.  ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికారపార్టీ

దమ్ముంటే కూల్చరా.. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై బండి ఫైర్‌

Vasishta Reddy
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూలిస్తా అన్నాడట ఓవైసీ.. దమ్ముంటే కూల్చరా… నీ దారుసలేం భవనాన్ని క్షణాల్లో కొల్చేస్తారు

సర్జికల్ స్ట్రయిక్ అంటే ఇంత ఆగం ఎందుకు ?

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్‌

ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ వేల కోట్ల అవినీతి చేశాయి…

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు హైదరాబాద్‌లో కాకరేపుతున్నాయి… రేపటితో గ్రేటర్‌లో నామినేషన్లు ముగియనున్నాయి.. ఓవైపు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే

కచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం : బండి సంజయ్‌

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఎన్టీవీ తో మాట్లాడుతూ… మాది ఢిల్లీ పార్టీనే.. కానీ గడిల పార్టీ

కల్వకుంట్ల కుటుంబం, ఒవైసీ కుటుంబ పాలన పోవాలి

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ పనులు ప్రగతి భవన్ దాటడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో

మహమ్మద్ అలీ జిన్నా కొత్త అవతారమే… ఈ ఒవైసీ

Vasishta Reddy
bjym జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం అంత హైదరాబాద్ వైపు చూస్తోందని…దేశంలోనే తెలంగాణ యువత టాలెంట్, హార్డ్ వర్కింగ్ యువత అని

టీఆర్‌ఎస్‌-ఎంఐఎం పొత్తుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాబోయే రెండు నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. అయితే.. దీనిపై విజయశాంతి

ఒకే కుటుంబం పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు…

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్బంగా  అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరుకుంది. తాజాగా కేంద్రమంత్రి  ప్రకాష్ జవదేకర్ టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలపై మండిపడ్డారు.  

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 52 సీట్లు గెలుస్తాం..

Vasishta Reddy
గ్రేటర్‌ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు