గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా చార్మినార్ బయల్దేరి
గ్రేటర్ ఎన్నికల సందర్బంగా పార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. చివరి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత
జీహెచ్ఎంసి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా జరుగుతున్నది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికారపార్టీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో కాకరేపుతున్నాయి… రేపటితో గ్రేటర్లో నామినేషన్లు ముగియనున్నాయి.. ఓవైపు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే
టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాబోయే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. అయితే.. దీనిపై విజయశాంతి
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరుకుంది. తాజాగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ టీఆర్ఎస్, ఎంఐఎంలపై మండిపడ్డారు.
గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు