గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్
బండి సంజయ్ సర్జికల్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని కోట్లు, సీట్ల కోసం మతిస్థితిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు కేటీఆర్. బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు