telugu navyamedia

Hyderabad

తెలంగాణ, హైదరాబాద్ కు భూకంపాలు రావని ఎప్పుడు చెప్పలేదు…

Vasishta Reddy
తెలంగాణకు, హైదరాబాద్ కు భూకంపాలు రావని మేము ఎప్పుడు చెప్పలేదని ngri శాస్త్రవేత్త నగేష్ చెప్పారు. తీవ్ర భూకంపాలు మాత్రం రావని చెప్పగలమని..బోరబండ, గచ్చిబౌలి ఎన్జీవోస్ కాలనీల్లో

పండగల సందర్భంగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో…

Vasishta Reddy
పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది మెట్రో. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు చార్జీల్లో ఈ కింది రాయితీ వర్తిస్తాయి. మెట్రో సువర్ణ ఆఫర్

వర్ష ప్రభావిత కాలనీలపై మంత్రి కేటీఆర్ ఆరా..

Vasishta Reddy
వర్ష ప్రభావిత కాలనీలను మూడోరోజు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్ లోని బిఎస్ మక్త కాలనీలో జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్

కేసీఆర్ ఫాంహౌస్ బాగుంటే సరిపోదు.. పేద ప్రజలను పట్టించుకోండి

Vasishta Reddy
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముప్పు ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు బిజెపి నాయకులు సందర్శించారు. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న

స్నేహం ముసుగులో అత్యాచారం…పుట్టినరోజుకని తీసుకెళ్లి

Vasishta Reddy
స్నేహం ముసుగులో అత్యాచారం చేసారు దుర్మార్గులు. పుట్టినరోజుకని తీసుకెళ్లి  సామూహిక అత్యాచారం చేసి.. బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ముగ్గురు యువకులు తమ స్నేహితురాలైన

హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామన్న కేసీఆర్.. విషాద నగరంగా మార్చారు

Vasishta Reddy
ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, మరో ఒకటి,రెండు రోజులు వర్షాలు పడనున్నందున ప్రజలు పలు జాగ్రత్తలతో ఇళ్లకే పరిమితం కావాలని బండి

రెండు కాలనీల మధ్య వివాదానికి కారణమైన వాన నీరు…

Vasishta Reddy
తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ

వరదల విషయంలో దయచేసి రాజకీయాలు వద్దు..

Vasishta Reddy
తెలంగాణలో వరదలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. వరదల వల్ల ఇల్లు కూలిపోయాయి.. కొందరు మరణించారు.. పేద వారి ఇళ్లలో నిత్యావసర

జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్..

Vasishta Reddy
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాదకర స్థాయికి పల్లె చెరువు…అప్రమత్తమైన అధికారులు

Vasishta Reddy
హైద‌రాబాద్ శివారులోని రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లిలోని పల్లె చెరువు ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకుంది.. వ‌ద‌ర ఉధృతితో నిండుకుండాలా మారిపోయింది.. అయితే, చెరువు  కోతకు గురై ప్రమాదం ఉంద‌ని

63 లక్షల గుట్కా ను సీజ్ చేసాం : హైదరాబాద్ సీపీ

Vasishta Reddy
హైదరాబాద్ లో భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ , బహదూర్ పురా పోలీస్ స్టేషన్

వర్షాలతో ఏర్పడిన పరిస్థితుల పై కేటీఆర్ సమీక్ష…కీలక ఆదేశాలు ఇవే

Vasishta Reddy
హైదరాబాద్ తో  పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి పురపాలక శాఖ