తెలంగాణకు, హైదరాబాద్ కు భూకంపాలు రావని మేము ఎప్పుడు చెప్పలేదని ngri శాస్త్రవేత్త నగేష్ చెప్పారు. తీవ్ర భూకంపాలు మాత్రం రావని చెప్పగలమని..బోరబండ, గచ్చిబౌలి ఎన్జీవోస్ కాలనీల్లో
పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది మెట్రో. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు చార్జీల్లో ఈ కింది రాయితీ వర్తిస్తాయి. మెట్రో సువర్ణ ఆఫర్
వర్ష ప్రభావిత కాలనీలను మూడోరోజు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్ లోని బిఎస్ మక్త కాలనీలో జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముప్పు ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు బిజెపి నాయకులు సందర్శించారు. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న
స్నేహం ముసుగులో అత్యాచారం చేసారు దుర్మార్గులు. పుట్టినరోజుకని తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి.. బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ముగ్గురు యువకులు తమ స్నేహితురాలైన
ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, మరో ఒకటి,రెండు రోజులు వర్షాలు పడనున్నందున ప్రజలు పలు జాగ్రత్తలతో ఇళ్లకే పరిమితం కావాలని బండి
తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లిలోని పల్లె చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. వదర ఉధృతితో నిండుకుండాలా మారిపోయింది.. అయితే, చెరువు కోతకు గురై ప్రమాదం ఉందని