telugu navyamedia

Harish Rao

పేదల కోసమే డబుల్ బెడ్ రూమ్ పథకం : మంత్రి హరీశ్‌ రావు

Vasishta Reddy
పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకువచ్చారని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. కాస్త ఆలస్యమైనా ఇండ్లు ప్రారంభించు కోవడం

సిద్దిపేటకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం కేసీఆర్‌

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌ సిద్దిపేట ప్రజలకు శుభవార్త చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం కొండపాక మండలం దుద్దెడ చేరుకున్న సీఎం…

ఈ నెల 10న సిద్దిపేట ముఖ్యమంత్రి కేసీఆర్‌… ఎందుకంటే

Vasishta Reddy
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఈ నెల 10న సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన వివరాలను ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు మీడియాకు

ఢిల్లీలో రైతుల ఆందోళనల పై మంత్రి హరీష్ రావు…

Vasishta Reddy
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు రాత పూర్వకంగా హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని చెబుతుంటే కేంద్రం దగ్గర సమాధానమే లేదని మండిపడ్డారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు…

బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు…

Vasishta Reddy
పటాన్ చెరు ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీ ఎన్నికల సంఘం ముందు చేసిన ధర్నా డ్రామా అని  అన్నారు.  ప్రచారం కోసం 12

బంగారు తెలంగాణ కావాలా… కంగారు తెలంగాణ కావాలా…

Vasishta Reddy
టీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ హైదరాబాద్ ను పునర్నిర్మిస్తాం అంటే.. ఒకరు

బీజేపీ ఆఫీసులో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయి అంటున్న హరీష్ రావు…

Vasishta Reddy
ప్రస్తుతం బీజేపీలో బండి‌ సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉందని హరీష్ రావు విమర్శించారు. బీజేపీ ఆఫీసులో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయన్న అయన అంగీలు….లాగులు

మొక్కజొన్న కొనాలని నిర్ణయించుకున్నాం : హరీష్ రావు

Vasishta Reddy
తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎక్కువగా రైతుల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే.. తాము మేము కొనుగోలు

ట్రబుల్ షూటర్ కు ట్రబుల్ వచ్చింది : జగ్గారెడ్డి

Vasishta Reddy
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓటమికి పీసీసీ రాజీనామా చేయాలని పదే పదే కొందరు..ఉత్తమ్ ను పర్సనల్ గా

టీఆర్ఎస్ ఓటమితో వ్యక్తి ఆత్మహత్య.. పాడె మోసిన హరీష్ రావు

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉత్కంఠ పోరులో నువ్వా..నేనా అన్నట్టు టీఆర్‌ఎస్‌, బీజేపీలు తలపడ్డాయి. మొదటి రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి

ఓటమి భయంతో రఘునందన్, హరీష్ కాంగ్రెస్ పై విష ప్రచారం

Vasishta Reddy
ఉదయమే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే…కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎస్‌ లోకి వెళుతున్నాడంటూ పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అడిషినల్

తెరాస ఎమ్మెల్యే మీద జరిగిన దాడి పై స్పందించిన హరీష్ రావు…

Vasishta Reddy
తెరాస ఎమ్మెల్యే పై బీజేపీ నాయకులు చేసిన దాడి పై మంత్రి హరీష్ రావు స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి