telugu navyamedia

good news

సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కు శుభవార్త…!

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అభిమానులకు ఓ శుభవార్త వచ్చింది. అయితే గత ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆసీస్ పర్యనట వెళ్లిన

విశాల్ ‘చక్ర’కు గుడ్ న్యూస్…

Vasishta Reddy
తమిళ్ లో స్టార్ హీరోగా గుర్తింపు ఉన్న యాక్ష‌న్ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ప్రస్తుతం విశాల్ హీరోగా ఎంఎస్‌

మార్చి నుంచి టీటీడీలో భక్తులను ఆర్జిత సేవలకు అనుమతి…

Vasishta Reddy
కరోనా లాక్ డౌన్ అనంతరం టీటీడీలో కఠిన నియమాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రధసప్తమి ఉత్సవాలను తిలకించెందుకు భక్తులను మాడ

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ…

Vasishta Reddy
కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళుతున్నారు.

విద్యార్థుల‌కు శుభవార్త చెప్పిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం…

Vasishta Reddy
త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అక్కడి విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌ క్లాసులను సద్వినియోగం చేసుకునేందుకు రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా అందించాలని ఆ

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన టీఆఎస్ ఆర్టీసీ…

Vasishta Reddy
మన తెలుగు రాష్ట్రలో సంక్రాంతి, దసరా ను చాలా పెద్దగా జరుపుకుంటారు. అందుకు ఈ పండుగలు వస్తున్నాయి అంటే చాలు సిటీలో ఉన్న అందరూ ఇంటికి చేరడానికి

ఏపీ రైతులకు జగన్ శుభవార్త…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ రైతులకు ఇవాళ వైఎస్సార్‌ రైతు భరోసా డబ్బు.. వారి బ్యాంక్‌ అకౌంట్లలో వేయనుంది ప్రభుత్వం. వీటితో పాటు

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం…

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది… యాసంగి సీజన్ కోసం ఈ నెల 28వ తేదీ నుంచి రైతు బంధు సాయాన్ని అందజేయాలని నిర్ణయించింది… సోమవారం నుంచి

చెరకు రైతులకు కేంద్రం శుభవార్త…

Vasishta Reddy
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ శివారు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది.. 20 రోజులు గడిచినా ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు రైతులు.. పైగా..

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌…

Vasishta Reddy
ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని

తిరుమల భక్తులకు శుభవార్త… ఇక పై వారికీ కూడా అనుమతి

Vasishta Reddy
కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. అయితే, పదేళ్ల లోపు పిల్లలకు, 65

గ్రేటర్ వరదబాధితులకు గుడ్ న్యూస్ చేసిన సీఎం కేసీఆర్…

Vasishta Reddy
గ్రేటర్ వరద బాధితులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… డిసెంబర్‌ 7 నుంచే