రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయంత్రం
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఏపీ పర్యటనలో భాగంగా మంగళవారం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్మకు విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి,
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో కనిపించడం రామ్గోపాల్వర్మకి అలవాటైపోయింది. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు వర్మ. ఈ సారి ఏకంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది
దేశ రాజదాని ఢిల్లీలో రాష్ర్టపతి ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఎంపికిచేయడంపై సర్వత్రా హర్షవ్యక్తమవుతోంది.ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం లో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు