రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్యూలైన్లలో
భారత రాష్ర్టపతిగా అభ్యర్ధిత్వాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో నేటి రాత్రి 7 గంటలకు జరిగే