కాసేపట్లో ఎన్డీయే రాష్ర్టపతి అభ్యర్ధిగా ద్రౌపదీ ముర్ముదాఖలు..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి