ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఏ సమయానికి ప్రాణాలు పోతాయో ఎవరికీ తెలీదు. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మధ్య ప్రదేశ్లోని జైన ఆలయంలో పూజ
ఈ రోజు వెలువడుతున్న బీహార్ ఫలితాల్లో ఎన్డీఏ భారీ మెజారిటీతో దూసుకెళుతోంది. కౌంటింగ్ ప్రారంభంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కొంత ఆధిక్యం ప్రదర్శించినా.. ఆ తరువాత బీజేపీ-జేడీయూ
జోగులాంబ గద్వాల్ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలు, చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతులసంతకాల సేకరణ కార్యక్రమంలో పొన్నం
టీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్సే బురుద రాజకీయం చేస్తోందని..వరద సహాయాన్ని కూడా దోచుకుతిన్నారని ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ చర్చకు
తెలంగాణ ప్రభుత్వపై మరోసారి భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో నీటిపారుదల, వ్యవసాయ రంగాలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో
వరద బాధితుల విరాళాలపై పెద్ద స్కాం జరిగిందని, సొంత కార్యకర్తలకే డబ్బులు ఇచ్చారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పి…త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం…ఆమె కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు
కేసీఆర్ సీఎం అయ్యాక బడుగుబాలహీన వర్గాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం
మూలిగే నక్క పై తాటి పండు పడ్డ చందం గా తయారైంది రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి. దుబ్బాక ఉపఎన్నిక పార్టీ పరిస్థితిని మారుస్తుందనుకుంటున్న నేపథ్యంలో, ఇది కాస్తా
దుబ్బాక నియోజకవర్గం ఇప్పుడు చాణక్య భూమిగా మారింది..టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది..ఈ దుబ్బాక ఉప ఎన్నిక