పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ
టీఆర్ఎస్ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి నియోజక వర్గ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. చరిత్రలోనే నూతన వ్యవసాయ చట్టం
తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. కేసీఆర్ పాలన..మరో తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్
సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్లపై తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. పాత పద్దతిలోనే తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లు ప్రారంభించడం సంతోషమన్నారు జగ్గారెడ్డి. ఇక ఎల్ఆర్ఎస్ పై
నా పైనా కొంత మంది నాయకులపైన వి.హెచ్ వ్యాఖ్యలను ఖండిస్తున్న… నేను చెంచాగిరి చేస్తున్నట్టు చేసిన ఆరోపణలను ఖండిస్తున్న.. ఎవరికి చెంచాగిరి చేయాల్సిన అవసరం నాకు లేదు
రేవంత్, అధిష్టానంపై వీహెచ్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్కు పీసీసీ చీఫ్ ఇస్తారని వార్తలు రావడంతో వీహెచ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో
తన ఆవులను ఎవరో దొంగిలించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు వాటి అచూకి లభ్యం కాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులను దొంగిలించే
నేడు రాష్ట్రపతి భవన్ కు కాలినడకన రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై రాహుల్ గాంధీ