కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి నియోజక వర్గ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్
ఢిల్లీలో రైతుల ఆందోళనలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయి. రైతులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అయితే, రైతు చట్టాల వలన రైతులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెప్తున్నది. రైతులు