దేశంలో ప్రస్తుతం మొత్తం 5 రాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో తమిళనాడు కూడా ఒక్కటి/. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది..
ఈరోజు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయన బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీలోకి వెళ్తున్నట్టు తన అనుచరులకు కొండా ఫోన్
ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల ఏం చేసిన సంచలనంగానే మారుతుంది. అయితే ప్రస్తుతం ఆవిడ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. మొదట్లో అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఆత్మీయ
తెలంగాణ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. పెరిగిన నిత్యవసరాల ధరలు, గ్యాస్-పెట్రోల్-డీజిల్ ధరల పై పార్లమెంట్ లో పోరాటానికి మీ ఎంపీలు
కాంగ్రెస్ యువనాయకురాలు ప్రియాంక గాంధీతో తెలంగాణ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనారెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. తెలంగాణలో పర్యటించాలని ప్రియాంక గాంధీకి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ. హనుమంతరావు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోకపోతే… ప్రజలు క్షమించరని.. ప్రైవేటు కంపెనీలో రిజర్వేషన్లు ఉండవన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులను కూడా ఉరికించి కొట్టిన చరిత్ర టీఆర్ఎస్ది.. అందరి కంటే బాగా మాట్లాడే సత్తా కేసీఆర్కు ఉంది… కానీ ఈ బఫూన్గాళ్లు ముఖ్యమంత్రి
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశం అధికార టీఆర్ఎస్, విపక్షాల మధ్య
తెలంగాణలో ఎంఎల్సి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మంత్రి పువ్వడ అజయ్ కుమార్ మాట్లాడుతూ…. డొల్ల పార్టీలు,
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడింది మేమేనని..బీజేపీ 12 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టిందని మండిపడ్డారు బాల్క సుమన్.
మంత్రి కేటీఆర్పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. టీఆరెస్ పార్టీకి సిగ్గు, శరం లేదని… కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుందంటూ మండిపడ్డారు.
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సిఫారసు