చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో
మన దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో పుదుచ్చేరి ఉంది. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో
ఐదు రాష్ట్రాల్లో కాలపరిమితి ముగుస్తున్న శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు.. 16 రాష్ట్రాల్లోని 34
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సిఫారసు
కిరణ్ బేడీపై సీఎం నారాయణస్వామి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవి నుంచి
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరి గవర్నర్ పదవి కిరణ్ బేడిని కేంద్రం తొలగించింది. గవర్నర్ పదవి నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం