ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల ఏం చేసిన సంచలనంగానే మారుతుంది. అయితే ప్రస్తుతం ఆవిడ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. మొదట్లో అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఆత్మీయ
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. అందుకే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్సార్ అభిమానులతో సమావేశమవుతున్నారు. అయితే షర్మిల తొలి సమావేశం నిర్వహించిన
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మద్దతు దారులు ప్రభంజనం సృష్టించారని… ఎన్నికలకు భయపడుతున్నారంటూ మమ్మల్ని విమర్శించిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు అని పేర్కొన్నారు.