telugu navyamedia

Cm Jagan

సినిమా టిక్కెట్స్‌పై మంచు విష్ణు సంచలన కామెంట్స్..

navyamedia
హీరో మంచు విష్ణు సినిమా టికెట్ల ధరలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలన్నారు. తిరుపతిలో మన్యం రాజు మూవీ

గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహాం : సీఎం జగన్‌కు పాదాభివందనం

navyamedia
రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు.

ఏపీలో రిప‌బ్లిక్ డే రోజు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న..

navyamedia
ఆంధ్ర‌ఫ్ర‌దేశ్‌లో రిప‌బ్లిక్ డే రోజు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

జిల్లాకో ఎయిర్‌పోర్టు ప్ర‌క‌ట‌న‌పై : అమ్మా! భారతమ్మ సీఎంకి ఎక్కడైనా చూపించమ్మా..లేదంటే

navyamedia
ఇప్ప‌టికే తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని… వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శులు గుప్పించారు. ప్ర‌తీ

ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా..ఎవ‌రూ నోరు జారొద్దు..

navyamedia
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం

పండ‌గ‌పూట ఫ‌లించిన చ‌ర్చ‌లు..

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌ జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటి ముగిసింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో దాదాపు గంటకు పైగా కొనసాగింది. ఈ సమావేశం త‌రువాత నేరుగా గ‌న్న‌వ‌రం

ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయం..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ తెలిపారు. ఇప్పటికే

ఆక్సిజన్ ఫ్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్..

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించి

మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భేటీ…

navyamedia
గ‌త కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల రేటు విష‌యంలో ప్ర‌భుత్వం వ‌ర్సెస్‌ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌గా కొన‌సాగుతుంది. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్

నగరి ఎమ్మెల్యే రోజాకు ఝలక్..

navyamedia
ఇన్నాళ్లు ఎడమొహం… పెడమొహంగా ఉన్న రాజకీయ వైరం బహిర్గతమైంది. నగరి ఎమ్మెల్యే రోజా స్థానిక సంస్థల ఎన్నికలసమయంలో ఒక వర్గానికే అవకాశం కల్పించారని గొడవలు చోటుచేసుకున్నాయి. తాజాగా

ఓటీఎస్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కామెంట్స్‌..

navyamedia
ఓటీఎస్‌ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్ర‌జ‌లు, ప్రతిపక్షాలు నుంచి ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జ‌గ‌న్‌ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు హీరో ప్రభాస్ రూ. కోటి విరాళం..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదల కారణంగా పలు జిల్లాల్లో తీవ్ర నష్టం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా రాయలసీమ,