రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు.
ఆంధ్రఫ్రదేశ్లో రిపబ్లిక్ డే రోజు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
ఇప్పటికే తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని… వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శులు గుప్పించారు. ప్రతీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటి ముగిసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంటకు పైగా కొనసాగింది. ఈ సమావేశం తరువాత నేరుగా గన్నవరం
ఆంధ్రప్రదేశ్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇప్పటికే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సీజన్ ప్లాంట్లను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించి
గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల రేటు విషయంలో ప్రభుత్వం వర్సెస్ చిత్రపరిశ్రమగా కొనసాగుతుంది. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్
ఇన్నాళ్లు ఎడమొహం… పెడమొహంగా ఉన్న రాజకీయ వైరం బహిర్గతమైంది. నగరి ఎమ్మెల్యే రోజా స్థానిక సంస్థల ఎన్నికలసమయంలో ఒక వర్గానికే అవకాశం కల్పించారని గొడవలు చోటుచేసుకున్నాయి. తాజాగా
ఓటీఎస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రజలు, ప్రతిపక్షాలు నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వచ్చిన వరదల కారణంగా పలు జిల్లాల్లో తీవ్ర నష్టం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా రాయలసీమ,