ఏపీలో రిపబ్లిక్ డే రోజు ఆసక్తికర సంఘటన..
ఆంధ్రఫ్రదేశ్లో రిపబ్లిక్ డే రోజు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి