*టీడీపీకి సినీ నటి దివ్యవాణి రాజీనామా *రాజీనామా చేస్తున్నట్టు దివ్యవాణి ట్వీట్.. *మహనాడులో అవమానం జరిగిందంటూ రెండురోజులు క్రితం ఆరోపణ *టీడీపీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని
తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారకరామరావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత
*ఎన్టీఆర్ పేరు అంటేనే చంద్రబాబుకు నచ్చదు.. *ఎన్టీఆర్ పేరు వింటే ఆయనకు వణుకు పుడుతుంది.. *జూ.ఎన్టీఆర్ కు కూడా చంద్రబాబు భయపడతారు *అందుకే ఎన్టీఆర్ ని పార్టీ నుంచి
టీడీపీ లో సంస్థాగతంగా సంచలన మార్పులు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. టీడీపీ మహానాడులో లోకేష్ మాట్లాడుతూ.. వరుసగా మూడుసార్లు ఓడిన
ఏపీలో ఏ రైతు ఆనందంగా లేరని దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు ఒంగోలు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో
*వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు.. *టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలదే అధికారం *మంత్రులు బస్సు యాత్రలో వస్తుంది..అలీబాబా 40 దొంగలు వైసీపీ లాగా
ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. రాష్ర్టం నలుమూలల నుంచి భారీగా తరిలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహానాడుకు పెద్దఎత్తున
ఒంగోలులో నిర్వహించేది టీడీపీ మహానాడు కాదు, అది వల్ల కాడు అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోను తుంగలో తొక్కింది
ఒంగోలు వేదికగా మూడేళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది. మహనాడుతో ఒంగోలు మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి