ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. రాష్ర్టం నలుమూలల నుంచి భారీగా తరిలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహానాడుకు పెద్దఎత్తున పెద్ద ఎత్తున ప్రతినిధులు తరలివచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకోవడంతో జై చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం మహానాడులో అన్నగారి అభిమానులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీషన్ను , రక్తదాన శిబిరాలను చంద్రబాబు ప్రారంభించారు.
చంద్రబాబుకు ఫేస్ వాల్యూ లేదు: లక్ష్మీపార్వతి