బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లులేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్ తీవ్ర దూమారం రేపుతోంది.
*మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు.. *ఏపీ సొంతూళ్ళకెళ్ళి నా ఫ్రెండ్స్ చెబుతున్నారు.. *ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉంటుందంటున్నారు.. *ఏపీలో కరెంట్ లేదు, నీళ్ళు లేవు..రోడ్లు అధ్వానం
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్రాజు (72)శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత
*తెలుగుదేశం నేతలపై రోజా హాట్ కామెంట్స్ *అచ్చెన్నాయుడు అచ్చెచ్చిన అంబోతు.. *చంద్రబాబునాయుడుకు పట్టు చీరలు కావాలో? పసుపు చీరలు కావాలో తేల్చుకోవాలి ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ . కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదలకానుంది.
ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…సి.పి.ఎస్ అంశంపై ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పారు. కమిటీ అధ్యయనం తర్వాత సీపీఎస్అంశంపై