telugu navyamedia

Andhra Pradesh

కేటీఆర్ ఏపీ వస్తే రోడ్లు చూపిస్తా..- రోజా

navyamedia
తెలంగాణ సీఎం కేసీఆర్ ను తెలంగాణ భ‌వ‌న్‌లో ఏపీ పర్యాటక, క్రీడలు, యువజన శాఖల మంత్రి ఆర్కే రోజా క‌లిసారు. మంత్రి పదవిలో కేసీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిసిన

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు సంచలన తీర్పుపై సీఎం జగన్‌ హ‌ర్షం..

navyamedia
బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు

కేటీఆర్ నోట…జగన్ విధ్వంసపాలన మాట..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు.

ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ ఆ వ్యాఖ్య‌లు – మంత్రి పెద్దిరెడ్డి కౌంట‌ర్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లులేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్ తీవ్ర దూమారం రేపుతోంది.

హైదరాబాద్‌లో కరెంటే ఉండటం లేదు..నేను అనుభవించా ..

navyamedia
హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదని, స్వయంగా తనకే ఆ అనుభవం ఎదురైందని కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పారేమో.. కానీ తాను

ఏపీలో క‌రెంట్ లేదు, నీళ్ళు లేవు..రోడ్లు అధ్వానం ..

navyamedia
*మంత్రి కేటిఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. *ఏపీ సొంతూళ్ళ‌కెళ్ళి నా ఫ్రెండ్స్ చెబుతున్నారు.. *ఏపీలో ఉంటే న‌ర‌కంలో ఉన్న‌ట్టు ఉంటుందంటున్నారు.. *ఏపీలో క‌రెంట్ లేదు, నీళ్ళు లేవు..రోడ్లు అధ్వానం

మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల మృతి..

navyamedia
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు (72)శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గ‌త కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత

చంద్రబాబునాయుడు పెద్ద ఉన్మాది..- రోజా హాట్ కామెంట్స్‌

navyamedia
*తెలుగుదేశం నేత‌ల‌పై రోజా హాట్ కామెంట్స్‌ *అచ్చెన్నాయుడు అచ్చెచ్చిన‌ అంబోతు.. *చంద్రబాబునాయుడుకు పట్టు చీరలు కావాలో? పసుపు చీరలు కావాలో తేల్చుకోవాలి ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ

ఏపీలో టెన్త్ క్లాస్ ప‌రీక్ష‌లు ప్రారంభం..

navyamedia
*నేటి నుంచి మే 9 వరకు ప‌రీక్ష‌లు .. * మొత్తం హాజరు కానున్న 6,22,537 మంది విద్యార్ధులు *విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి

‘ఆచార్య’ ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌..టికెట్‌ ధర పెంచుకునేందుకు అనుమ‌తి

navyamedia
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ . కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదలకానుంది.

తిరుపతి రుయా ఆసుపత్రిలో రెచ్చిపొయిన అంబులెన్స్ మాపియా..

navyamedia
*తిరుప‌తి రూయా ఆస్పత్రిలో రెచ్చిపోయిన అంబులెన్స్ మాఫియా.. *మృత‌దేహం త‌రిలింపుకు రూ.20వేలు డిమాండ్‌.. *ఇత‌ర అంబులెన్స్ ఆస్ప‌త్రిలోకి వ‌స్తే అనుమతించ‌ని డ్రైవ‌ర్లు *కొడుకు మృత‌దేహం 90 కిలోమీట‌ర్లు

సీపీఎస్‌పై కమిటీ వేశాం.. సీఎంవో ముట్టడించాలని అనుకోవడం స‌రికాదు

navyamedia
ముఖ్య‌మంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  సోమవారం మీడియాతో మాట్లాడుతూ…సి.పి.ఎస్ అంశంపై ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పారు. కమిటీ అధ్యయనం తర్వాత సీపీఎస్‌అంశంపై