సీపీఎస్పై కమిటీ వేశాం.. సీఎంవో ముట్టడించాలని అనుకోవడం సరికాదు
ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…సి.పి.ఎస్ అంశంపై ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పారు. కమిటీ అధ్యయనం తర్వాత సీపీఎస్అంశంపై