పవర్స్టార్ పవన్కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భీమ్లా నాయక్ . సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యమేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైలన పోస్టర్స్, సాంగ్స్ యూట్యూబ్ని షేక్ చేశాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి
తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. ఇక సెన్సార్ పూర్తి అయినట్లు మేకర్స్ కొత్త పోస్టర్ తో తెలిపారు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల కానుంది. రేపు (శనివారం) ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఇందులో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమా.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.
ఆ సింగర్ ని స్టేజ్ పైనే అక్కడ పట్టుకున్నావ్… ప్రముఖ సింగర్