telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై…

ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ప్రస్తుతం మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకోవడంతో రాజస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఐపీఎల్ లో వరుస ఓటములతో ఉన్న ముంబై ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో తమ 4వ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే ఎలాగైనా ఇందులో గెలిచి ఆ స్థానానికి వెళ్లాలని రాజస్థాన్ అనుకుంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

ముంబై : క్వింటన్ డి కాక్ (w), రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్య, నాథన్ కౌల్టర్-నైలు, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

రాజస్థాన్ : జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (w/c), శివం దుబే, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Related posts