వాతావరణాన్ని బట్టి వర్షం భారత్-బంగ్లా రెండో టీ 20కి అడ్డంకి అవుతుందని అనుకున్నారు, కానీ మ్యాచ్ నిర్ణీత సమయానికే ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. రాజ్ కోట్ పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందన్నారు.
మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మురళీ కార్తిక్ లు కూడా ఆ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. జట్టులో మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. రోహిత్ కి ఈ మ్యాచ్ 100 వ టీ20. మూడు ఓవర్లు ముగిసేసరికి బంగ్లా జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.
ఇద్దరు సీఎం లు మాట్లాడింది బ్రాండ్ల గురించే!:పంచుమర్తి అనురాధ