telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

బంగ్లాదేశ్ టీ20 సిరీస్ : .. రెండో మ్యాచ్ లో .. టాస్ గెలిచి ఫీల్డింగ్ చేస్తున్న భారత్..

india won toss and chose to field

వాతావరణాన్ని బట్టి వర్షం భారత్-బంగ్లా రెండో టీ 20కి అడ్డంకి అవుతుందని అనుకున్నారు, కానీ మ్యాచ్ నిర్ణీత సమయానికే ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. రాజ్ కోట్ పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందన్నారు.

మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మురళీ కార్తిక్ లు కూడా ఆ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. జట్టులో మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. రోహిత్ కి ఈ మ్యాచ్ 100 వ టీ20. మూడు ఓవర్లు ముగిసేసరికి బంగ్లా జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

Related posts