telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

స్థిరంగా బంగారం ధరలు.. షాక్ ఇచ్చిన వెండి

బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్‌ మార్కెట్‌లో 4  రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,750 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ.76,000 వద్ద కొనసాగుతోంది.

Related posts