telugu navyamedia
Uncategorized క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న రాయల్స్…

ఈ రోజు ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతి రాయల్స్ మొదట బౌలింగ్ చేస్తుంది. అయితే ఢిల్లీ ఆడిన గత మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడి రెండో స్థానానికి వచ్చింది. కానీ ఈ మ్యాచ్ లో గెలిచి మళ్ళీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్లాలని చూస్తుంది. అలాగే చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై విజయం సాధించిన ఉత్సహంతో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్ లో కూడా గెలిచి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి మరి.

రాజస్థాన్ : బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (w), స్టీవ్ స్మిత్ (c), సంజు సామ్సన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కట్, కార్తీక్ త్యాగి

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (c), మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే

Related posts