హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన శనివారం బీజేపీ
సిద్దిపేట జిల్లాలోనేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 02.30 వరకు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండనుంది. ఉదయం 11.50కు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు
భారత్ లో క్రమంగా కేసులు తగ్గుతున్నాయి. ఇక, చికిత్సపై నుంచి వ్యాక్సినేషన్పై ఫోకస్ పెడుతోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది
కేసుల తగ్గుముఖం, లాక్డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర
గత పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపిన కరోనా సెలవుల కారణంగా విద్యార్థులకు కలిగిన తీవ్ర విద్యా నష్టాన్ని గుర్తించటమే