telugu navyamedia

తెలంగాణ వార్తలు

కరోనా వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత తగ్గుతుందంటే..?

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. అయితే కరోనా వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని విధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక

దుబ్బాకలో విజయం మాదే అంటున్న ఎంపీ అరవింద్..

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఇక, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టిసారించారు అధికారులు… మరోవైపు గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.. అయితే.. దుబ్బాకలో గెలిచేది

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆడియో హల్చల్..ఓ యువకున్ని

Vasishta Reddy
సిద్దిపేట జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారునిగా ఎంతో పేరుగాంచారు రసమయి. ఇక తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్

రైతును రాజును చేయడమే సీఎం కెసిఆర్ లక్ష్యం

Vasishta Reddy
మహబూబాబాద్ జిల్లా పరిధి, పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండల కేంద్రంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్వర్యంలో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను మంత్రి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటుకు 10వేలు పంచుతుంది

Vasishta Reddy
వచ్చే నెలలో దాదాపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు భాగ్యనగర వీధుల్లో పర్యటిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా

హైదరాబాద్‌ పబ్ లపై పోలీసులు సీరియస్‌..

Vasishta Reddy
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని పలు పబ్ లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ ల పై

ఆస్తులను డిజిటలైజేషన్ లో అరుదైన ఘనత సాధించిన పోలీస్‌ శాఖ

Vasishta Reddy
తెలంగాణలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు డిజిటలైజ్ చేసిన మొట్ట మొదటి ప్రభుత్వ శాఖగా పోలీస్ శాఖ ప్రత్యేకత సాధించింది.

తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్..! కేటీఆర్‌ ట్వీట్‌

Vasishta Reddy
ఆ రోజుల్లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు హైదరాబాద్‌ మహానగరంలో తిరుగుతూ ఉండేవి. కాలక్రమేణా ఆ డబుల్‌ డెక్కర్‌ బస్సులు కనిపించకుండా పోయాయి. నిజాం కాలంలో ఈ బస్సులు

ఇవాళ సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష…వీటిపైనే చర్చ

Vasishta Reddy
కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి

పార్టీ మార్పుపై నోరు విప్పిన రాములమ్మ..!

Vasishta Reddy
నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి…త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం…ఆమె కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల సమావేశం…

Vasishta Reddy
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే చింతల, అంబర్ పేట జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు హాజరయ్యారు.