తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. అయితే కరోనా వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని విధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఇక, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టిసారించారు అధికారులు… మరోవైపు గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.. అయితే.. దుబ్బాకలో గెలిచేది
సిద్దిపేట జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారునిగా ఎంతో పేరుగాంచారు రసమయి. ఇక తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్
మహబూబాబాద్ జిల్లా పరిధి, పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండల కేంద్రంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్వర్యంలో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను మంత్రి
వచ్చే నెలలో దాదాపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు భాగ్యనగర వీధుల్లో పర్యటిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా
తెలంగాణలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు డిజిటలైజ్ చేసిన మొట్ట మొదటి ప్రభుత్వ శాఖగా పోలీస్ శాఖ ప్రత్యేకత సాధించింది.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు
ఆ రోజుల్లో డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ మహానగరంలో తిరుగుతూ ఉండేవి. కాలక్రమేణా ఆ డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి. నిజాం కాలంలో ఈ బస్సులు
నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పి…త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం…ఆమె కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే చింతల, అంబర్ పేట జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు హాజరయ్యారు.