తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఏకంగా 15 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్రెడ్డి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు డిజిటలైజ్ చేసిన మొట్ట మొదటి ప్రభుత్వ శాఖగా పోలీస్ శాఖ ప్రత్యేకత సాధించింది.