ఎక్కువ గ్రేడ్ కోసం నకిలీ సర్టిఫికెట్ సృష్టించిన చామకూర మల్లారెడ్డినీ తెలంగాణ మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ కమిటి అధ్వర్యంలో నారాయణ
కర్ణాటక రాష్టం బీదర్ ప్రాంతాన్ని చెందిన ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతంలో ఉండే కంపెనీ లకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మ ల ను పగలగొట్టి,
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా
ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ మృతి చెందాడు. ఆదిలాబాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారూఖ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ను
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ పేరు ఖరారు అయిందనే ప్రచారం జరగడంతో.. రేవంత్ వ్యతిరేకులు మండిపడుతున్నారు. పార్టీ సీనియర్ నేత హన్మంత రావు… రేవంత్ కి
త్వరలోనే తెలంగాణ సీఎం గా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. పగ్గాలు చేపట్టబోతున్నారని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి… ఏ ఎన్నికలు వచ్చినా.. ఈ ఎన్నికల
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురై జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. కాసేపటి క్రితమే రజనీకాంత్ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు మనవరాలి వయసున్న ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీస్
హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు నిరసనల సెగ తగిలింది. జిల్లాలో సంజయ్ పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు రావాల్సిన రూ. 1024