తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.94 లక్షలు దాటాయి కరోనా కేసులు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా… కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజయ్య, కడియం శ్రీహరిలను టార్గెట్ చేస్తూ… సీఎం కేసీఆర్పై విమర్శలు
15వ ఆర్ధిక సంఘం కీలక సిఫార్సులు చేసింది. రెవెన్యూ లోటు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని… మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఆర్థిక సంఘం పేర్కొంది. 17
“ఇంటి”రియర్ అందాన్ని రెట్టింపు చేసే సరికొత్త గృహలంకరణ విధానాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68 లో “మాటిస్” సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక కొత్త ఇంటీరియర్ కాన్సెప్ట్
సీఎం కేసీఆర్పై మరోసారి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు అసలైన బంధువు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. “టీఆరెస్ ఎమ్మెల్యేలు అయోధ్య రామాలయం అంశంలో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.94 లక్షలు దాటాయి కరోనా కేసులు.
నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ను ఇవాళ మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. హెల్త్ కేర్ రంగానికి కేంద్రం
ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. అయితే, విరాళాల సేకరణపై నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. శ్రీరామున్ని..