telugu navyamedia

తెలంగాణ వార్తలు

టీఆర్ఎస్, ఈట‌ల‌ వ‌ర్గాల మధ్య ఘర్షణ

Vasishta Reddy
క‌రీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని చేనేత సహకార సంఘం భవనంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.. అయితే,

డాక్టర్లకు ఉచితంగా కరోనా వైద్యం ఇవ్వనున్నట్లు తెలిపిన నిమ్స్

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో భారీగానే తన ప్రభావం చూపిస్తుంది. రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ కరోనాను ఎదుర్కోవడంలో వైద్యులు ముఖ్య

ఆర్టీసీ ఉద్యోగులకు కెసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి.  ఈ నేపథ్యంలో

ప్రగతి భవన్ కు కాంగ్రెస్ నేత వీహెచ్.. అసలు కారణం ఇదే

Vasishta Reddy
కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇవాళ ప్రగతి భవన్ కు వచ్చారు. తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ

బిజేపిలోకి ఈటల.. టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా కీలక నేత !

Vasishta Reddy
ఈటల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. విజయవాడలో సెంచరీ కొట్టిన పెట్రోల్ రేటు..

Vasishta Reddy
కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి.

బిర్యానీ లో లెగ్ పీస్, మసాలా రాలేదు : కేటీఆర్ ఫిర్యాదు

Vasishta Reddy
ట్విటర్ లో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ప్రజల సమస్యలు ఎలాంటివైన చిటికలో కేటీఆర్ టీం పరిష్కరిస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో @askktr పేరుతో

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ

రాష్ట్ర ఆదాయం తగ్గింది : మంత్రి హరీశ్ రావు

Vasishta Reddy
43వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాద‌న్నారు.. జీఎస్టీ పరిధిలోకి

ఇంటర్ ప్ర‌శ్నాప‌త్రాలు మార్చ‌డం కుదరదు…

Vasishta Reddy
కరోనా వైరస్ కారణంగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసి… ఇంట‌ర్ పరీక్ష‌ల‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప‌రీక్ష‌ల నిర్వాహ‌ణ విష‌యంపై కేంద్రానికి

బాల్క సుమన్ ఇంట విషాదం : సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి

Vasishta Reddy
చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట విషాదం నెలకొంది. బాల్క సుమన్ తండ్రి మృతి చెందారు. బాల్క సుమన్ తండ్రి మెట్ పల్లి మాజీ

వ్యాక్సినేషన్ పై కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 3 రోజులలో 1.4 లక్షల మందికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ