మేతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మొదటి నుండే మమతా బెనర్జీకి మద్దతుగా ఉంటున్నాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు దాదా బీజేపీలో చేరనున్నట్లు.. త్వరలో కాషాయ
అభిమానుల వేషాలు శృతిమించినప్పుడు.. వారిని చెదరగొట్టక తప్పదు మరి.. అలాంటి ఘటనే ఇవాళ రాజస్థాన్లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్నేహితుల కోరిక మేరకు.. జాలోర్ జిల్లా
శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో సిక్సుల వర్షం కురిపించాడు వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్. ఒక ఓవర్లో ఆరు సిక్సులు బాది అరుదైన రికార్డును సాధించారు. శ్రీలంక
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టును అక్షర్ పటేల్ దెబ్బ తీసాడు. అక్షర్ వేసిన రెండు ఓవర్లలోనే ఓపెనర్లను
భారత్-ఇంగ్లాండ్ మధ్య రేపటినుండి చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పిచ్ పై వస్తున్న
ఐపీఎల్ మ్యాచ్లంటే క్రికెట్ ఫ్యాన్స్ పడిచస్తారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా వెళుతుంటారు. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ దుబాయ్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే… ఈ
ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ భారతదేశం మరియు ఇంగ్లాండ్ రెండు జట్ల బ్యాటింగ్ విధానాన్ని విమర్శించారు. ఈ జట్ల బ్యాటింగ్ ప్రదర్శనలు మెరుగ్గా ఉంటే పింక్-బాల్
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన పింక్-బాల్ టెస్ట్ కేవలం 2 రోజుల్లో ముగియడంతో అహ్మదాబాద్ పిచ్ టెస్ట్ క్రికెట్కు అనువైనది కాదని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్