భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సందర్భంగా చెన్నై పిచ్పై పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ సందర్బంగా కూడా మళ్లీ అవే విమర్శలు వినిపిస్తున్నాయి.
పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆల్రౌండర్ ఫీల్డింగ్ చేస్తూ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ క్యాచ్ అందుకునే క్రమంలో స్టోక్స్ ఎడమ చేతి వేలికి గాయమైంది.
ఈ ఏడాది భారత్ లోనే జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంగ్లండ్ జట్టుకు మేలు చేసేదేనని ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ భారత్లో జరుగనున్న
మేతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు పితృవియోగం కలిగింది. గత కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న స్టోక్స్ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ మంగళవారం తుది శ్వాస