హైదరాబాద్ ఇందిరాభవన్ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరింగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూముల హక్కులు కల్పించింది
తెలంగాణాను అగ్ని ప్రమాదాలు వదలడం లేదు. లాక్ డౌన్ ప్రకటించిన నుంచి ఈ ప్రమాదాలు ఎక్కువగా కావడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా.. 400 మంది
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టును అక్షర్ పటేల్ దెబ్బ తీసాడు. అక్షర్ వేసిన రెండు ఓవర్లలోనే ఓపెనర్లను
హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడ ఫేజ్ -4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్-4లోని హైటెక్