telugu navyamedia

క్రీడలు

ఐపీఎల్ 2021 : మరో కొత్త నియమం తీసుకొచ్చిన బీసీసీఐ…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 కోసం బీసీసీసీ మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. జట్లు స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది. సాఫ్ట్‌ సిగ్నల్‌ తొలగింపు, షార్ట్‌

ఆ మ్యాచ్ లో ఆగం అయిన ఆటగాళ్లు, మ్యాచ్ రిఫరీ

Vasishta Reddy
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం కివీస్‌ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే

ఆర్చర్ వేళ్ళ మధ్యలో గాజు ముక్క..

Vasishta Reddy
భారత్ తో టీ20 సిరీస్ ఆడుతున్న సమయంలో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రే ఆర్చర్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. జోఫ్రా ఆర్చర్‌ గాయంపై తాజాగా ఆష్లీ

క్రికెటర్లపై కరోనా కోరలు.. టీం ఇండియా కెప్టెన్‌కు పాజిటివ్‌

Vasishta Reddy
కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇదే

ఇర్ఫాన్‌ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం

నటరాజన్ ను ప్రశంసించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్…

Vasishta Reddy
భారత్ లో ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమైన దగ్గర నుండి భారత జట్టును విమర్శించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తాజాగా భారత యువ పేసర్ నటరాజన్

టెస్టులో ఆడటమే నా ప్రధాన లక్ష్యం : భువీ

Vasishta Reddy
ఇంగ్లండ్ ‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు స్టార్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. మ్యాచ్

హెచ్‌సీఏ ఏజీఎం సమావేశంలో గందరగోళం…

Vasishta Reddy
ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) రసాభాసగా మారింది. అసోసియేషన్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ మాట

భారత ఫిల్డింగ్ పై విమర్శలు గుప్పించిన వాన్…

Vasishta Reddy
ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో భారత ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. కీలక సమయంలో క్యాచ్‌లు చేజార్చి సులువుగా గెలిచే మ్యాచ్‌ను సంక్లిష్టం

పంత్ వారిని దాటేస్తాడు…

Vasishta Reddy
టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్ రిషభ్‌ పంత్‌‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ ఇదే జోరు కొనసాగిస్తే

ఓపెనర్లుగా రోహిత్‌-ధావన్ పేరిట అరుదైన ఘనత…

Vasishta Reddy
టీమిండియా సీనియర్ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. రోహిత్-ధావన్ జోడి వన్డేల్లో 5000లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

టాస్ ఓడిపోవడంలో కూడా కోహ్లీ రికార్డ్…

Vasishta Reddy
టాస్‌ ఓడిపోవడంలో తనదైన ముద్రను వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ముచ్చటగా మూడోసారి టాస్‌