ఐపీఎల్ 2021 కోసం బీసీసీసీ మరో కొత్త రూల్ను తీసుకొచ్చింది. జట్లు స్లో ఓవర్రేట్ నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది. సాఫ్ట్ సిగ్నల్ తొలగింపు, షార్ట్
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీస్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇదే
ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) రసాభాసగా మారింది. అసోసియేషన్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ మాట
టీమిండియా యువ బ్యాట్స్మన్, వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ ఇదే జోరు కొనసాగిస్తే
టీమిండియా సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. రోహిత్-ధావన్ జోడి వన్డేల్లో 5000లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
టాస్ ఓడిపోవడంలో తనదైన ముద్రను వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో ముచ్చటగా మూడోసారి టాస్