సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఢిల్లీ తరపున అక్షర్ పటేల్ సూపర్ ఓవర్ వేయగా.. అతని
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ బబుల్లో ఉన్న ఆటగాళ్లు భయాందోళనకు గురవుతున్నారు. పైగా ప్రపంచ దేశాలు భారత్ను రెడ్ లిస్ట్ పెట్టడంతో
దేశంలో కరోనా కేసుల విజృంభణతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దాంతో ఆసుపత్రుల్లో బెడ్స్ లేక చాలా మంది బాధితులు అవస్థలు పడుతున్నారు. వీటిని
ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క ప్రజల ఇబ్బందిపడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసం కాదన్నాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్
నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు కోల్కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్
ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఓవర్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిపై స్పందించిన కేన్ విలియమ్సన్.. సూపర్ ఓవర్లపై
ఐపీఎల్ లో హ్యాట్రిక్ పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్పై విజయాన్ని అందుకున్న సన్రైజర్స్.. నిన్న జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది.