telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్…

నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ప్రస్తుతం ఈ సీజన్ లో వరుస పరాజయాలతో ఉన్న కోల్‌కత జట్టు ఎలాగైనా ఏ మ్యాచ్ లో విజయం సాధించి మళ్ళీ గెలుపు బాటలోకి రావాలని చూస్తుంది. ఇక గత మ్యాచ్ లో విజయం సాధించిన ముంబై దానిని కొనసాగించాలని చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది.

పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, హెన్రిక్స్, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

కోల్‌కత : నితీష్ రానా,గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, శివం మావి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Related posts