ప్రెసిడెంట్ పదవి నుంచి తనను తప్పిస్తూ అపెక్స్ కౌన్సిల్ జారీ చేసిన నోటీసులపై భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు. అసోసియేషన్లోని అవినీతిని బయటపెడుతున్నాననే
ఈరోజు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021 ఆరంభం కానుంది. ఇంగ్లండ్లోని సౌథాంప్టన్ వేదికగా ఈ టైటిల్ పోరు
గతేడాది ఎవరూ ఊహించని రీతిలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే మహీ ఆడుతున్నాడు. కరోనా
టీమిండియా ఆటగాడు రాహుల్, అతియా కలిసి తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. వారిద్దరూ ఎంతో సరదాగా.. సన్నిహితంగా గడిపారు. ‘నుమి ప్యారిస్’ విలాసవంతమైన గాగుల్స్ యాడ్లో వీరిద్దరూ
అసోసియేషన్ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్సీఏ సభ్యత్వం కూడా
ముంబై మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ అంకిత్ చవాన్పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తాజాగా ఎత్తివేసింది. బీసీసీఐ నిషేధం ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు అతడికి గ్రీన్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు స్టీవ్ స్మిత్. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను స్మిత్ వెనక్కి నెట్టాడు. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్
డబ్ల్యూటీసీ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చాంపియన్షిప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై
తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) యాజమాన్యంకు రూ.4,800 కోట్లు చెల్లించాలంటూ గతంలో బీసీసీఐకి ఆర్బిటర్
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్పై గెలుపొందాక న్యూజిలాండ్ జట్టు మంగళవారం
కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్ అరంగేట్రం చేయనున విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నిర్వహకులు ప్రకటించారు. కామన్వెల్త్ గేమ్స్ మహిళల టీ20 పోటీలు జూలై