హైదరాబాద్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్… ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో రోహిత్ ఓపెనింగే కీలకమని పేర్కొన్నాడు. రోహిత్ను కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ స్లెడ్జింగ్
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్పై గెలుపొందాక న్యూజిలాండ్ జట్టు మంగళవారం