నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత జోరు పెంచారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్లకూ ఆమె పచ్చజెండా ఊపేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత.
*సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్పై చీటింగ్ కేసు.. *రూ.85 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు.. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్స్గా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం (మార్చి 11)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించినరొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం ‘రాధే శ్యామ్’ . ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న “రాధేశ్యామ్” ప్రపంచ
గ్లామర్ పరంగా ఎప్పుడూ వెనక్కి తగ్గని సమంత.. మ్యారేజ్ తర్వాత కాస్త పద్ధతిగానే కనిపించింది.కానీ కరోనా లాక్డౌన్ నుంచి రెచ్చిపోయింది. ఫ్యాషన్ దుస్తుల్లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతుంది.ఈ వార్త సోషల్ మీడియాలో
సినిమా ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ప్రముఖులు విడిపోతున్నారు. ఇప్పటికే సమంత, ధనుష్, అమీర్ ఖాన్తో పాటు
ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మహిళామణులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్లో పని చేసే మహిళ డాక్టర్లు,
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు చిరంజీవి
యంగ్ హీరో నాగశౌర్య, షెర్లియా సేతి జంటగా నటిస్తున్నసినిమా ‘కృష్ణ వ్రింద విహారి”. ఈ సినిమాలో షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న