యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది.
హైదరాబాద్ లో కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ కేసులో సంబంధం ఉన్న వ్యక్తులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం
‘కళాపోషకులు’ టీం పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అయితే విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై చలపతి పువ్వల దర్శకత్వంలో యం.సుధాకర్
‘ఇస్మార్ట్ శంకర్’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమా తో థియేటర్లలోకి రానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న
బీజు మీనన్.. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ ఘన విజయం సాధించింది. దీని రీమేక్ రైట్స్ను సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. సాగర్
కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్, యూఏఈ, యూరోపియన్ దేశాల నుంచి మన దేశానికి వస్తున్న ప్రయాణీకులను వారం రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను